
విద్యార్థులకు సరస్వతి ఉత్తమ విద్యార్థి అభినందన సభ.
విద్యార్థులకు సరస్వతి ఉత్తమ విద్యార్థి అభినందన సభ. చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజు ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ ఇన్చార్జి వేల్పుల రాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా లోని ప్రభుత్వ ,గురుకుల కేజీబీవీ మోడల్ స్కూల్ మరియు కళాశాల 10 వ మరియు ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన 2024/2025 వారికి ఎబివిపి ఆద్వర్యం లో అభినందన సభ నిర్వహించడం జరుగుతుంది అని…