
అడ్డంగా నిలువు దోపిడి…
అడ్డంగా నిలువు దోపిడి… బయట మార్కెట్లో కొన్న పుస్తకాలకు నో ఫర్మిషన్… ప్రభుత్వ పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలన్న నిబంధనలకు తూట్లు… జిల్లా వ్యాప్తంగా ప్రయివేట్, కార్పొరేట్ యాజమాన్యం సిండికేట్… పాఠశాలల్లోనే స్టేషనరీ బహిరంగంగానే అమ్మకాలు.. యూనిఫాం,బెల్ట్,బ్యాడ్జీలు, షూ అన్నీ వారి వద్దే… ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వేలకు పైగా వసూలు… పెద్ద తరగతి విద్యార్థి నుంచి రూ. 20 వేలకు పైగా వసూలు… మెంటనేన్స్ షరా మామూలే… అడ్డంగా నిలువు దోపిడీ నోరు మెదపని విద్యాశాఖ……