
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే.
*ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పంపిణీ చేసిన మండల అధ్యక్షుడు వెంకటేశం* జహీరాబాద్ నేటి ధాత్రి: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం పట్టణ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి, ఆదేశాల మేరకు జహీరాబాద్ & ఝరాసంగం మండలానికి వివిధ గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు గాను ₹2,79,000 విలువ గల చెక్కులను ,మాజి సర్పంచ్ శంకర్…