
అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ.
అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రమేష్ బాబు భూపాలపల్లి నేటిధాత్రి గురువారం అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ని డా బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణం నుండి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే తదితరులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు….