Public service.

ప్రజాసేవ ధ్యేయంగా దూసు కుపోతున్న తీన్మార్జయ్.

ప్రజాసేవ ధ్యేయంగా దూసు కుపోతున్న తీన్మార్ జయ్ శాయంపేట నేటిధాత్రి:   శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామంలో రెండు రోజుల క్రితం గాలి దుమారం వల్ల గ్రామంలో మక్కా జొన్న పంట నేలకు వాలడంతో గ్రామంలో రైతులకు జరిగినటువంటి నష్టాన్ని తెలుసుకున్న తీన్మార్ జయ్ సమస్యను మండల వ్యవసాయ శాఖ అధికారు లకు వివరించి రైతులకు అధికారుల నుండి న్యాయం జరిగేలా కృషి చేశాడు తమ ఓటు వేసి గెలిపించుకున్న నాయకులు చేయవలసిన పని…

Read More
Public Service Welfare Society.

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ.

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ మందమర్రి నేటి ధాత్రి   బొడ్డు రవి గారి వర్ధంతి సందర్భంగా నిరుపేదలైన అట్కపురం రాజాంరాజేశ్వరి దంపతులకుని నిత్యవసరకులు పంపిణీ. బొడ్డు రవి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా రామకృష్ణాపూర్ లో ఏరియా హాస్పిటల్ దగ్గర నివసిస్తున్న రాజం దంపతులకు నిత్యవసర సరుకులు అందించడం జరిగింది. అనంతరం మందమర్రి పట్టణ అధ్యక్షుడు నంది పాట రాజకుమార్ మాట్లాడుతూ మీ పెళ్లి రోజులు కానీ పుట్టిన రోజులు ఉన్నప్పుడు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి సంప్రదించినట్లయితే…

Read More
Seethakka

ప్రజా పాలనలోనే వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం.

ప్రజా పాలనలోనే వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క.. కొత్తగూడ, నేటిధాత్రి :   ప్రజా పాలన లోనే వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టుల యొక్క చిరకాల ఆకాంక్ష అయిన ఇళ్ల స్థలాల మంజూరు సమస్యను కూడా పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క పేర్కొన్నారు. గురువారం నాడు టీయూడబ్ల్యూజే (ఐజేయు) కొత్తగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ స్థానిక శాసన సభ్యురాలు,…

Read More
Revanth Reddy.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…. జహీరాబాద్. నేటి ధాత్రి:   న్యాల్కల్ మండల్ అత్నూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం గురువారము మండల పరిధిలోని అత్నూర్ గ్రామంలో డీలర్ అబ్దుల్ రెహమాన్ రేషన్ షాపులో మండల కాంగ్రెస్ సీనియర్ యువ నాయకులు మొహమ్మద్ యూనుస్ లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ యూనుస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలో తెలంగాణలోని…

Read More
MLA Gandra Satyanarayana Rao.

ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలందరికీ సన్నబియ్యం.

ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలందరికీ సన్నబియ్యం … సన్న బియ్యం పథకం నిరుపేదలకు ఒక వరం* మొగుళ్ళపల్లి నేటి ధాత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాసిల్దార్ సునీత డి ఎం ఎం ఓ డి సి ఎస్ ఓ తో…

Read More
Agricultural

ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనసభ.

ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనసభ… తంగళ్ళపల్లి నేటి ధాత్రి…   సిరిసిల్ల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహకార సంఘం తంగళ్ళపల్లి మండలరైతులకు అన్ని రకాలుగా వ్యవసాయ రుణాలు కానీ సంబంధిత పంటల అవసరాలకు రైతులకు సహకార సంఘం ఎంతో ఉపయోగపడుతుందని. మండలంలో ఉన్న రైతులందరూ సహకార సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేస్తూ ఇప్పటిదాకా జరిగిన వాటిని రైతులకు ప్రజలకు వాటి గురించి…

Read More
BJP

ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రజాధనం వృధా కాదు.

ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రజాధనం వృధా కాదు బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో ఒకే దేశం ఒకే ఎన్నిక వర్క్ షాప్ సమావేశం మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు అధ్యక్షతన ఒకే దేశం ఒకే ఎన్నిక వర్క్ షాప్ కార్యక్రమం కన్వినర్ బనగాని రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల…

Read More
Ration

ఏప్రిల్ నుండి సన్న బియ్యం పంపిణీ డీలర్లు ప్రజలకు.!

ఏప్రిల్ నుండి సన్న బియ్యం పంపిణీ డీలర్లు ప్రజలకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే డీలర్ షిప్ సస్పెండ్ వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లాలో వనపర్తి పట్టణంలో ఏప్రిల్ నుండి ప్రభుత్వం రేషన్ షాప్ ల ద్వారా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయుటకు రంగం సిద్ధం చేసిందని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు బచ్చిరాం ఒక ప్రకటనలో తెలిపారు కుటుంబంలో ఒకరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని ఆయన…

Read More
Big Codafgal is a fool for public opinion.

పెద్ద కొడఫ్గల్ ప్రజావాణికి అధికారుల డుమ్మా..

పెద్ద కొడఫ్గల్ ప్రజావాణికి అధికారుల డుమ్మా అర్జీదారుల ఇబ్బందులు కామారెడ్డి జిల్లా /పెద్ద కొడఫ్గల్ నేటిధాత్రి : కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసిల్దార్ దశరథ్ ఆధ్వర్యంలోప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు త్వరితంగా పరిష్కారం కావడానికి ఉన్నతాధికారులు మండల కేంద్రాలలో ప్రజావాణి ఏర్పాటు చేశారు. కానీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా గత కొన్ని వారాలుగా అధికారులు గైర్హాజరు అవుతున్నారు…

Read More
Government

గ్రామాల అభివృద్దే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

గ్రామాల అభివృద్దే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చిట్యాల, నేటి ధాత్రి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో మంగళవారం రోజు న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది, మండలంలోని గోపాలపురం ముచనిపర్తి చల్లగరిగే, జూకల్, తిర్మలాపూర్, చిట్యాల, మోడల్ స్కూల్ ఆవరణలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More
public

ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యం.

ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యం అర్హులైన పోడు రైతులకు హాక్కుపత్రాలు ఇవ్వాలి ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ నర్సంపేట,నేటిధాత్రి: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, పాలకుల ఎన్నికల హామీల అమలుకై, పోడు రైతులకు అటవీ హాక్కుపత్రాలకై ప్రజా ఉద్యమాలే ఏకైక శరణ్యమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఎంసీపీఐ(యు) పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కార్యదర్శి కలకోట్ల యాదగిరి అధ్యక్షతన జరిగింది.ముఖ్య…

Read More
Commissioner

కమిషనర్ దృష్టికి ప్రజా సమస్యలు.

కమిషనర్ దృష్టికి ప్రజా సమస్యలు తిరుపతి(నేటి ధాత్రి)మార్చి 05: తిరుపతి లోని అక్కరంపల్లి ప్రజా సమస్య లపై తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్. మౌర్య స్పందించారు. బుధవారం ఉదయం అక్కరంపల్లిని స్వయంగా సందర్శించిన కమిషనర్ కు ప్రజలు గోకులం అపార్ట్ మెంట్ పక్కన మురికి నీటి నిల్వను, మట్టి రోడ్ల దుస్థితిని, విపరీతమైన దోమల బాధను, దుర్వాసనను, మురికి నీటి కాల్వల దుస్థితిని వివరించారు.ఈ సందర్భంగా కమిషనర్ వెంటనే స్పందించి మురికి నీటి నిల్వ లేకుండా చర్యలు…

Read More
Vanaparthi District Collector's Office applications in public

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో దరఖాస్తులు

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ వనపర్తి నెటిదాత్రి; వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో వివిధ ప్రాంతాలను నుండి వచ్చిన ఫిర్యాదులు దరఖాస్తులను ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి స్వీకరించారు . ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా చట్టపరంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్   ఆదేశించారు

Read More
public welfare

ప్రజా సంక్షేమం పట్టని రేవంత్ సర్కార్.

*ప్రజా సంక్షేమం పట్టని రేవంత్ సర్కార్ * 6గ్యారంటీలను అమలు చేయాలని తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నిలదీయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక ఎం సిపిఐ( యు )డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి నర్సంపేట,నేటిధాత్రి: ప్రజా సంక్షేమం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపులేదని ఎం సిపిఐ(యు)డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు.తెలంగాణలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్…

Read More
error: Content is protected !!