
ఈవేస్ట్ తో పర్యావరణానికి ముప్పు.
*ఈవేస్ట్ తో పర్యావరణానికి ముప్పు.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేద్దాం.. స్వర్ణాంధ్ర…స్వచ్ఛ ఆంధ్ర మనందరి బాధ్యత.. స్వచ్ఛ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్.. పలమనేరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 19: ఎలక్ట్రానిక్ పరికరాల వేస్ట్ తో పర్యావరణానికి పెను ముప్పని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం…