ఆసుపత్రిలో రోడ్డు ప్రమాద బాధితుణ్ణి పరామర్శించిన…

ఆసుపత్రిలో రోడ్డు ప్రమాద బాధితుణ్ణి పరామర్శించిన

◆-: ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామానికి చెందిన కాశినాథ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసు కోవడం,ఈ కార్యక్రమంలో యస్. గోపాల్,చెంగల్ జైపాల్, బి.విఠల్,నిఖిల్,తదితరులు ఉన్నారు

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాత్రి జహీరాబాద్ పట్టణం గాంధినగర్ కాలనిలో జరిగిన జహీరాబాద్ మండలం హోతి.బి గ్రామం పర్వేజ్ మోహియోద్దీన్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో వై.తరుణ్, బక్షు మోహియోద్దీన్, కె.సుభాష్ రెడ్డి,చెంగల్ జైపాల్,మారుతి,బి.దిలీప్, ఇబ్రాహీం,అహ్మద్,తదితరులు పాల్గొన్నారు

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా చల్లా..

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా చల్లా

 

నడికూడ,నేటిధాత్రి:

 

కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.నడికూడ మండల కేంద్రంలో ఇటీవీలే వివిధ కారణాలతో మృతిచెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు దుప్పటి రవి, తాళ్ళ మల్లయ్య,తాళ్ళ సమ్మయ్య కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి వారి మృతికిగల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నువ్వు శెట్టి చంద్రమౌళి (చందు) మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు, మాజీ ఉపసర్పంచ్ కిన్నెరమని,గోడిశాల రంజిత్ కుమార్,దుప్పటి మొగిలి, రమేష్,అల్లూరి మొగిలి, రావుల కిషన్,నెవరుగొమ్ముల ప్రభాకర్ రావు,దురిశెట్టి రేవంత్,చందా కుమారస్వామి తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version