
అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తాం.
అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తాం. #ములుగు ప్రజల రుణం తీర్చుకుంటాం. #అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. ములుగు జిల్లా నేటిధాత్రి: ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని, అర్హులందరికీ కచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ…