కేసీఆర్ ను శాసించేది.. బిఅర్ఎస్ పార్టీని నడిపించేది ప్రజలే….!

  రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డి లకు శాసించేది ఢిల్లీ బాసులే..! ఎన్నికలంటే ఐదేండ్ల బతుకుదెరువు..! కర్ణాటకలో ఉన్న కరెంట్ కు కోత పడ్డది.. ఆ ప్రభుత్వం రాం రాం పలికిండ్లు.. సోమవారం పొద్దుగాల్నే రైతుల సెల్ ఫోన్ల టింగ్ టింగ్. కరోనా సమయంలో ప్రజలను కడుపులో పెట్టుకొని సాడుకున్నడు కేసీఆర్..! కేసీఆర్ ప్రభుత్వంలో ఖజానా ఖాళీ ఐనా రైతుబందు ఆపలేదు.. నర్సంపేట,నేటిధాత్రి : కాంగ్రెస్,భాజపా నాయకులు రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డిలకు శాసించేది ఢిల్లీ బాసులే..! కానీ తెలంగాణలో…

Read More

నర్సంపేట నియోజకవర్గం నెక్కొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డికి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు.

మంత్రి హరీశ్ రావు కామెంట్స్ : బీజేపీ, కాంగ్రెస్ లది కుర్చీల కోసం కొట్లాట, ఖాళీ కుర్చీల తండ్లాట. మన మీటింగులకేమో ఇసుకేస్తే రాలనంత జనం వస్తుండ్రు. రాని సీఎం పదవి కోసం కాంగ్రెస్ లో కొట్లాట చూస్తున్నం కరోనా కాలంలో మన దగ్గర పైసలు లేక రైతు బంధు కుదరదని అధికారులు చెప్పిండ్రు. కానీ కేసీఆర్ ఒప్పుకోలే. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి అయినా సరే రైతులకు రైతుబంధు పెట్టాలని కరాఖండీగా చెప్పిండు మన…

Read More