
కేసీఆర్ ను శాసించేది.. బిఅర్ఎస్ పార్టీని నడిపించేది ప్రజలే….!
రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డి లకు శాసించేది ఢిల్లీ బాసులే..! ఎన్నికలంటే ఐదేండ్ల బతుకుదెరువు..! కర్ణాటకలో ఉన్న కరెంట్ కు కోత పడ్డది.. ఆ ప్రభుత్వం రాం రాం పలికిండ్లు.. సోమవారం పొద్దుగాల్నే రైతుల సెల్ ఫోన్ల టింగ్ టింగ్. కరోనా సమయంలో ప్రజలను కడుపులో పెట్టుకొని సాడుకున్నడు కేసీఆర్..! కేసీఆర్ ప్రభుత్వంలో ఖజానా ఖాళీ ఐనా రైతుబందు ఆపలేదు.. నర్సంపేట,నేటిధాత్రి : కాంగ్రెస్,భాజపా నాయకులు రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డిలకు శాసించేది ఢిల్లీ బాసులే..! కానీ తెలంగాణలో…