MLA

మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే.

మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవరకద్ర /నేటి ధాత్రి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ్య పల్లి గ్రామంలో శుక్రవారం మైలారం మల్లన్న స్వామి జాతర మహోత్సవాలలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మల్లన్న స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, స్కూల్ కాంపౌండ్ హాల్, సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. తదనంతరం జేఈఈలో అత్యుత్తమ మార్కులు సంపాదించిన దేవరకద్ర పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఖాదర్…

Read More

దశదినఖర్మ కార్యక్రమంలో పాల్గొన్న కట్కూరి దేవేందర్ రెడ్డి

పరకాల నేటిధాత్రి పరకాల పట్టణానికి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ రేవూరి విజయపాల్ రెడ్డి తండ్రి రేవూరి వెంకట్ రెడ్డి ఇటీవలే మరణించారు.దశదినఖర్మ కార్యక్రమంలో పరకాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి పాల్గొని వెంకట్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించినారు.కార్యక్రమంలో నడికూడ మండల సమన్వయ కమిటీ సభ్యులు పర్నం మల్లారెడ్డి,మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ,పరకాల ఏఎంసి డైరెక్టర్ దాసరి బిక్షపతి, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!