ఘనంగా మొదలైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
నేటి ధాత్రి కథలాపూర్
కథలాపూర్ మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజున అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం రెండవ రోజున అమ్మవారు గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు
ఈరోజు అమ్మవారి సమక్షంలో అమ్మవారికి మంచి ఈరోజు అమ్మవారి సమక్షంలో అమ్మవారికి మంచి అమృత అభిషేకాలు నిర్వహించారు పంచ అమృత అభిషేకాలు నిర్వహించారు
అనంతరం అమ్మవారి అష్టోత్తర సహిత కుంకుమార్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో భవాని దీక్షపరులు గ్రామ మహిళలు యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు
అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు