మున్సిపల్ ఉద్యోగి సాయిరాం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి మున్సిపాలిటీ లో
ధ్యారపోగు సాయరాం సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు ఆయన అనారోగ్యముతో మరణించారని.సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ కౌన్సిలర్ మదన్ కవి జనజ్వాల గంధం నాగరాజు తో కలసి సాయిరాం పార్ధివ దేహానికీ నివాళ్ళు అర్పించామని శంకర్ గౌడ్ తెలిపారు ఈసందర్భంగా ఆయన మాట్లాడాడు మున్సిపల్ ఉద్యోగి సాయిరాం మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుని కుటుంబా న్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోని మృతుడు సాయిరాం కుటుంబంలో మున్సిపాలిటీలో ఉద్యోగం ఇవ్వాలని కొరారు
