
సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు.
కార్మికులహక్కుల సాధనకు సమరశీల పోరాటం చేయాలి సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పురమల్ల శ్రీనివాస్ కరీంనగర్, నేటిధాత్రి: చికాగో వీధుల్లో కార్మిక వర్గం చిందించిన నెత్తుటి చారికలు నేటికీ స్ఫూర్తిదాయకమని, పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం వంటి హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి కార్మికులపై ఉందని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు ఉద్ఘాటించారు. మే డే సందర్భంగా కరీంనగర్ జిల్లా…