ఒకే దేశం ఒకే ఎన్నిక పై ప్రచారం చేసిన.

ఒకే దేశం ఒకే ఎన్నిక పై ప్రచారం చేసిన తంగళ్ళపల్లి మండల కన్వీనర్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి గ్రామంలో ఉపాధి హామీ మహిళలకు.. ఒకే దేశం ఒకే ఎన్నిక విధి విధానాల గురించి. చెబుతూ వాటిపై ఆహ్వాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో జరిగే ఎన్నికలపై ఉపాధి హామీ కూలీలకు ఓకే దేశం ఓకే ఎన్నికల గురించి చర్చించి వారికి అవగాహన చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల కన్వీనర్ రెడ్డిమల్ల సుఖేందర్. మండల ఉపాధ్యక్షులు బక్క శెట్టి రాజు. మండల సహాయ కార్యదర్శి రెడ్డిమల్ల ఆశీర్వాదం. గ్రామ అధ్యక్షులు బొజ్జ తిరుపతి ఎరుపుల మహేష్ పొన్నం నిఖిల్ ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొనడం జరిగింది

సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంది.

సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంది.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య.

చిట్యాల, నేటిధాత్రి :

తెలంగాణ మాదిగ జాతికి సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని చెప్పిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మార్గజాతి తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
చేవెళ్ల డిక్లరేషన్ భాగంగా కోర్టు తీర్పు వచ్చిన రోజు అసెంబ్లీలో
ప్రకటించి వెను వెంటనే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి వారి యెక్క సూచనల మేరకు ఏకసభ్య కమిషన్ నియమించి రాష్ట్రంలో వర్గీకరణ తీసుకోవాల్సిన చర్యలు అన్ని తీసుకొని అసెంబ్లీలో వర్గీకరణ చర్చ చేసి క్యాబినెట్ సమావేశంలో ఆమోదిం న్యాయం చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం హర్షణీయం అని తెలియజేశారు
రానున్న రోజుల్లో జనాభా దామాషా ప్రకారం విద్య ఉద్యోగ రంగాలలో‌ కాక చట్ట సభల్లో మరియు నామినేటెడ్ పదవుల్లో కూడా మాదిగ జాతికి న్యాయం జరుగుతుంది గత 45 సంవత్సరాలు‌గా అన్యాయం తొలగిపోయి జనాభ దామాషా ప్రకారం అని పదవుల్లోనూ మాదిగలకు వాటా లభిస్తుందని అన్నారు
ఎస్సీ వర్గీకరణ కోసం అహర్నిశలు కృషి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన
రాష్ట్ర ముఖ్యమంత్రి కి మాదిగ జాతి తరపున కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version