జైనులకాలం నాటి విగ్రహలను అమ్మేందుకు ప్రయత్నం -ప్రజలు…

జైనులకాలం నాటి విగ్రహలను అమ్మేందుకు ప్రయత్నం -ప్రజలు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నర్సింహులపల్లి గ్రామంలో 2018 మరియు 2020లో జైనులకాలం నాటి పార్శానాథుడు, వృషభనాథుడు విగ్రహాలు బయటపడ్డయి. అప్పటి జిల్లా కలెక్టర్ మరియు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి వాటిని అక్కడి గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామ పంచాయితీ ఆదినంలో భద్రపరచవల్సిందిగా తెలిపారు. కాని ఇప్పుడు వాటికి సరైనా భద్రత కలిపించక పోవడంతో ఇదే అదునుగా భావించిన కొంతమంది గ్రామానికి చెందిన వ్యక్తులు ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈవిషయంలో ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించి గ్రామ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఆలయం నిర్మించి, భద్రత పెంచవల్సిందిగా గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కరీంనగర్. డెయిరీ ఆధ్వర్యంలో పుస్తెమట్టలు అందజేత…

కరీంనగర్. డెయిరీ ఆధ్వర్యంలో పుస్తెమట్టలు అందజేత…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం.నరసింహుల.పల్లి గ్రామంలో యాదవ రెడ్డి యదా.లక్ష్మి కూతురు వివాహానికి.పుస్తె. మట్టలు. అందజేసిన కరీంనగర్ డైరీ. ఈ సందర్భంగా చిన్న లింగాపూర్ రూట్ సూపర్వైజర్ గడ్డం సతీష్ రెడ్డి మాట్లాడుతూ. కరీంనగర్ డైరీ. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అందులో భాగంగా .కళ్యాణమస్తు పథకంలో. భాగంగా ఆడబిడ్డ పెళ్లికి ఇస్తే మట్టలు అందజేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు తంగళ్ళపల్లి మండలం .నరసింహుల.పల్లి గ్రామంలో పాడి రైతు కొండేటి యాదిరెడ్డి.యాదలక్ష్మి ల కూతురు వెన్నెల వివాహం జరుగుతుండగా వారి వివాహానికి కరీంనగర్ డైరీ. ఆధ్వర్యంలో.పుస్తె .మట్టల పథకంలో భాగంగా .అడవిడ్డ పెళ్లికి అందజేయడం జరిగిందా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. నరసింహుల.పల్లి పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షులు మంద దేవయ్య. డైరెక్టర్లు.కోoడేటి.రాములు. పల్లె నర్సింలు. సెక్రెటరీ గో డిసెలబాబు. తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version