ఉమ్రా యాత్రకు బయలుదేరిన మహమ్మద్ మైద్దీన్ సాబ్.

ఉమ్రా యాత్రకు బయలుదేరిన మహమ్మద్ మైద్దీన్ సాబ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉమ్రా యాత్రకు బయలుదేరిన గ్రామ పెద్ద ఆలం గిరి జామియా మజీద్ మాజీ సదర్ మహమ్మద్ మైద్దీన్ సాహెబ్ ఈరోజు సాయంత్రం ఉమ్ర యాత్రకు బయలుదేరుతున్నారు ఝరాసంగం గ్రామ ప్రజలందరూ తమ గురించి గ్రామం గురించి దేవునితో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు ఎందుకంటే ముస్లింలు నమ్మే పవిత్ర స్థలము మహమ్మద్ ప్రవర్తన సంప్రదాయలలో ఒక యాత్ర ఉమ్రా కచ్చితంగా జీవితంలో ఒకసారి నైనా ముస్లిం సోదరులు కుమ్మర చేయాలి. గ్రామస్తులందరూ కలిసి పూలమాలలు నెహ్రూమాలు కప్పి యాత్రకు వేడుకలు పలికారు.

కాంగ్రెస్ ది కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ షాకిర్.

పేదలకు ఇండ్లు నిర్మిస్తున్న ఘనత కాంగ్రెస్ ది కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ షాకిర్.
మెట్ పల్లి జూన్ 20 నేటి దాత్రి:

 

గతంలో పేదవారికి రోటి, మకాన్ అని మాజీ ప్రధాని దివంగత నేత ఇందిరాగాంధీ నినాదించి పేద ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని అందించి. ఇండ్లను నిర్మించి ఇచ్చిందని ఇందిరాగాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇందిరమ్మ పేరుతో ఇండ్లను మంజూరు చేస్తుందని. పేదవారికి ఇండ్లు నిర్మించే ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ షాకీర్ సిద్ధికి అన్నారు. శుక్రవారం పట్టణంలోని అర్బన్ కాలనీలో పేద ప్రజలకు మంజూరైన 21 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి షాకీర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు దివ్య, ఏ ఈ లు తిరుపతి, శరత్, ఇంజనీర్ జాకీర్, సోయబ్, కాంగ్రెస్ నాయకులు మురళి, ఇరుగదిండ్ల శ్రీనివాస్, లక్ష్మమ్మ, లడ్డు, రాములు,

చొరవాణి అందజేత

చొరవాణి అందజేత

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి :

మండలంలోని వేముల కుర్తి లోని పౌల్ట్రీ ఫారం నందు పనిచేసే మహమ్మద్ అత్తర్, R/o సిద్దిపేట కి చెందిన అతను 19.02.2025 రోజున తన యొక్క ఫోను ఎక్కడో పడిపోయినదని తేదీ 21.02.2025 రోజున అతడు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు ఇవ్వగా, వెంటనే (CEIR Portal )లో వివరాలను నమోదు చేయడం జరిగింది. అయితే ఆ బాధితుడు పోగొట్టుకున్న తన ఫోనును ఈరోజు ట్రేస్ అవుట్ చేసి అతడికి అప్పగించడం జరిగినది. మరియు ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురి అయిన ఫోన్ వివరాలను (CEIR Portal )లో నమోదు చేస్తే తిరిగి ఆ మొబైల్ ఫోన్ ను పొందే అవకాశం ఉంటుంది, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి, ఎవరికైనా మొబైల్ ఫోన్లు లేదా ఇతర విలువైన వస్తువులు దొరికితే వాటిని సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలని A.అనిల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇబ్రహీంపట్నం గారు తెలిపినారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version