మాట వినలేదు మన్నించండి!

మళ్లీ గెలిపించుకుంటాం పాలించండి!! `కేసీఆర్‌ చల్లని పాలన మళ్ల తెచ్చుకుంటాం. `ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిపించుకుంటాం. `ప్రతి పల్లెలో జనం అంటున్న మాట. `పల్లె పెడుతున్న కన్నీరుకు బీఆర్‌ఎస్‌ బాసట. `అందుకే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ `కేసీఆర్‌ కోసం తెలంగాణ ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన పల్లె కన్నీటి గాథలు..ఆయన మాటల్లోనే… `అరవై ఏళ్ల గోసను ఏడాదిలో తెచ్చారు! `లేని కరువు…

Read More
error: Content is protected !!