MLA

సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన.

సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన దేవరకద్ర /నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read More
Marriage

నూతన వధూవరులను ఆశీర్వదించిన.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం పారుపెల్లి గ్రామం సలాకుల సారయ్య పుత్రుడు అందీప్ – సమత వివాహ రిసెప్షన్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోతి పెద్ది కిషన్ రెడ్డి వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు నాంసాని సమ్మయ్య బి ఆర్…

Read More
mla

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవముల ఎమ్మెల్యే.

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవముల ఎమ్మెల్యే జిఎస్ఆర్ కు ఆహ్వానం భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కోడవటంచ (కోటంచ) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం యందు బ్రహ్మోత్సవాలు మార్చి 09 తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగు బ్రహ్మోత్సవాలకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావుని ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఆహ్వాన పత్రికను ఆలయ ఈవో మహేష్,చైర్మన్ బిక్షపతి ఆధ్వర్యంలో అందించి జాతర వేడుకలు పాల్గొనాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Read More
MLA Nannapaneni

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే నన్నపనేని వరంగల్ తూర్పు, నేటిధాత్రి వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ శుక్రవారం నాడు నగరంలో జరుగుతున్న వివిధ వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ క్రమంలో వరంగల్ భద్రకాళి రోడ్డు, కీర్తి గార్డెన్స్ లో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బారాస పార్టీ సీనియర్ కార్యకర్త మాలకుమ్మరి పరుశరాములు కుమార్తె వివాహానికి హాజరైన వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్…

Read More
MLA

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు జహీరాబాద్ నేటి ధాత్రి: మన్నపుర్ గ్రామంలోని ఏస్. వి. కె ఫంక్షన్ హాల్ లో జరిగిన. కొంగల్ అంజన్న గారి కుమారుడి కొంగల్ వెంకట్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించిన. శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు , మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మోగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఎస్సీ సెల్…

Read More
MLA

ఉప్పు ఆంజనేయులు సన్మానించిన ఎమ్మెల్యే.

ఉప్పు ఆంజనేయులు సన్మానించిన ఎమ్మెల్యే నాగర్ కర్నూలు  నేటి ధాత్రి నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మల్లికార్జున సత్రం డైరెక్టర్ ఉప్పు అంజనేయులు జన్మదిన వేడుకలను హైదరాబాదులో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని ఆంజనేయులుకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున అన్న సత్రం చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్,, డైరెక్టర్లు బచ్చు రామకృష్ణ, ఆగిరి రవి, మేడిశెట్టి సురేష్,మిరియాల…

Read More
MLC, MLA

ఎమ్మెల్యే దొంతిని కలిసిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి.

ఎమ్మెల్యే దొంతిని కలిసిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి నర్సంపేట, నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పిఆర్టియు అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి హనుమకొండలోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

ముందు నుయ్యి..వెనుక గొయ్యి తవ్వుకున్నారు!

-పార్టీ మారి కాంగ్రెస్‌ లో ఇమడలేకపోతున్నారు -సముద్రంలో కలిసి ప్రయాణం చేయలేకపోతున్నారు   -మేమొస్తాం…తలుపులు తీస్తారా? అని వేడుకుంటున్నారు -క్షమించి మమ్మల్ని రమ్మంటారా? -వెళ్ళి తప్పు చేశాం…క్షమించలేరా! -రమ్మంటే పరుగెత్తుకొస్తాం -మేమక్కడ నెగలలేకపోతున్నాం… -కాంగ్రెస్‌ నేతలతో కలవలేకపోతున్నాం -ఎంత చొచ్చుకొని వెళ్లినా ఆదరించడం లేదు -ఎమ్మెల్యే అనే అభిమానం కనిపించడం లేదు -మమ్మల్ని అక్కున చేర్చుకోవడం లేదు -ప్రజల ముందు చులకనయ్యాం -ఇప్పటి దాక వున్న అనుచరులకు లోకువౌతున్నాం -కాంగ్రెస్‌ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేకపోతున్నాం -పార్టీ మారిన…

Read More
MLA participated in the temple flagpole installation ceremony

ఆలయాధ్వజస్తంభాల ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే..

ఆలయాధ్వజస్తంభాల ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్. చిట్యాల, నేటిధాత్రి : భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలం ఒడితల గ్రామంలో మూడు రోజుల నుండి శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం, శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానం మరియు బద్ది పోచమ్మ తల్లి దేవాలయాలల్లో ధ్వజ స్తంభాల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. కాగా, సోమవారంరోజున జరిపిన ధ్వజస్తంభాల ప్రతిష్టాపన మహోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు…

Read More
MLA

మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే.

మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవరకద్ర /నేటి ధాత్రి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ్య పల్లి గ్రామంలో శుక్రవారం మైలారం మల్లన్న స్వామి జాతర మహోత్సవాలలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మల్లన్న స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, స్కూల్ కాంపౌండ్ హాల్, సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. తదనంతరం జేఈఈలో అత్యుత్తమ మార్కులు సంపాదించిన దేవరకద్ర పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఖాదర్…

Read More
MLA Medipalli Satyam

ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్.!

ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్ ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రూరల్ ఏసిపి అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు…. గంగాధర నేటిధాత్రి : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గంగాధర లోని ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఉదయం నుండి పోలింగ్ ప్రశాంతంగా సాగుతుండగా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు కల్పించారు. గంగాధర పోలింగ్ కేంద్రాన్ని…

Read More
mla

ఓటు హక్కు వినియోగించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట..

ఓటు హక్కు వినియోగించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట కామారెడ్డి జిల్లా /పిట్లం నేటిధాత్రి: నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం కామారెడ్డి జిల్లా పిట్లం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు మరియు బాధ్యత అనీ అలాగే మన…

Read More
Mahashivratri

కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో.!

కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు. జహీరాబాద్. నేటి ధాత్రి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో ఉన్న శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
DCMS

శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు.

శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్ జహీరాబాద్. నేటి ధాత్రి: ఝరాసంగం మండల కేంద్రంలో దక్షిణ కాశీగా ప్రసిద్ది చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు శ్రీ కొనింటీ మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, ఝరసంఘం…

Read More
Ex mla Putta Madhukar

బాధిత కుటుంబంమును పరామర్శించిన..!

బాధిత కుటుంబంమును పరామర్శించిన మాజీఎమ్మెల్యే పుట్ట మధుకర్ ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం రామకృష్ణపూర్ గ్రామంలో బుర్ర పోచ గౌడ్ ఇటీవల మరణించగ వారి కుటుంబంమును మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు వారి వెంట మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు కుటుంబాన్ని పరామర్శించినారు

Read More
MLA Revuri

ఎమ్మెల్యే రేవూరికి అభినయ్ వివాహ ఆహ్వాన పత్రిక…

ఎమ్మెల్యే రేవూరికి అభినయ్ వివాహ ఆహ్వాన పత్రిక పరకాల నేటిధాత్రి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు మాజీ కౌన్సిలర్ మార్క ఉమా రఘుపతి గౌడ్ ల కుమారుడు ఎన్ఎస్యుఐ జాతీయ కోఆర్డినేటర్ మార్క అభినయ్ వివాహ మహోత్సవ కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డికి పెండ్లి శుభలేఖ అందజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పరకాల మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా రామకృష్ణ,ఏఎంసీ చైర్మన్ చందుపట్లరాజిరెడ్డి,కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ కొలుగూరి…

Read More

మాజీ ఎమ్మెల్యే గండ్ర పై వ్యాఖ్యలు

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే గండ్ర పై వ్యాఖ్యలు బాధించాయి కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూపాలపల్లి హత్య కేసుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామిరెడ్డి పై చేసిన వాక్యాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మైలారం గ్రామం మాజీ సర్పంచ్ అరికెళ్ల ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి కేవలం కావాలని గండ్ర వెంకటరమణా రెడ్డి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని బిఆర్ఎస్…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మంథని :- నేటి ధాత్రి మంథని మండలం ఎక్లాస్ పూర్ శివ సాయి గార్డెన్ లో సల్ల రమేష్ పుత్రుడు పవన్ కళ్యాణ్ –శ్వేత రాణి వివాహ వేడుకల్లో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు అనంతరం ఖానాపూర్ గ్రామం లోని అమ్మకంటి భాగ్యలక్ష్మి శివకుమార్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమం లో పాల్గొని శుభాకాంక్షలు తెలియచేసి ఆశీర్వధించారు బి ఆర్…

Read More

ప్రత్యేక పూజలు నిర్వహించిన

మంథని :- నేటి ధాత్రి మంథని పట్టణం పోచమ్మ వాడ లోని శ్రీ శివనాగేంద్ర దేవాలయ ప్రాంగణంలో ఉత్తర బోయలింగం జీర్ణోధారణ మరియు పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

Read More
solutions for farmers problems

పత్తి రైతుల ఇబ్బందులను తొలగించండి

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జైపూర్,నేటి ధాత్రి: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పత్తి రైతుల ఇబ్బందులపై స్పందించారు.అదే క్రమంలో వారు సంయుక్తంగా మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోలు జాప్యం పై బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి చర్చించారు.ఈ సందర్భంగా వారు పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ నుంచి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటిని తొలగించాలని విజ్ఞప్తి…

Read More
error: Content is protected !!