suicide

వైద్యానికి డబ్బులు లేవని యువతీ ఆత్మహత్య.!

వైద్యానికి డబ్బులు లేవని మనస్థాపం చెంది యువతీ ఆత్మహత్య. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని మండలంలోని ఒడితల గ్రామానికి చెందిన ఎర్రబెల్లి పల్లవి 19 ఇంట్లో ఉరేసుకుని గురువారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడిందని పల్లవి తండ్రి సదానందం పిర్యాదు మేరకు శవపంచనామా చేయడం జరిగింది. పల్లవి, ఆమె తల్లి విజయ ఇద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతాయని, డబ్బులు లేకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని పిర్యాదు…

Read More

ప్రభుత్వ వైద్య కళాశాలలో మెరుగైన వసతులు కల్పించాలి

నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.సత్య శారద నర్సంపేట,నేటిధాత్రి: ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థుల కు మెరుగైన వసతులు కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. నర్సంపేట లోని ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలలను గురువారం కలెక్టర్ సందర్శించి ఆసుపత్రి ఆవరణతో పాటు కళాశాల లెక్చర్ హాల్, హాస్టల్ యందు పర్యటించి వైద్య విద్యార్థులలో మాట్లాడి వారికి అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్…

Read More

NEET UG 2023 రౌండ్ 3 కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలు రేపు mcc.nic.inలో

NEET UG తాత్కాలిక సీట్ల కేటాయింపు ఫలితాలను కౌన్సెలింగ్ కమిటీ ప్రకటించింది. MCC అభ్యర్థులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే, రౌండ్ త్రీ ప్రొవిజనల్ NEET UG 2023 సీట్ల కేటాయింపు ఫలితాలపై అభ్యంతరాలు తెలియజేయడానికి కూడా అనుమతిస్తుంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) రేపు (సెప్టెంబర్ 8) NEET UG 2023 కౌన్సెలింగ్ యొక్క మూడవ రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తుంది. ప్రస్తుతానికి, MCC అధికారిక వెబ్‌సైట్ — mcc.nic.in లో తాత్కాలిక జాబితాను…

Read More
error: Content is protected !!