Village pond peak land grab

ఊర చెరువు శిఖరం భూమి కబ్జా.

ఊర చెరువు శిఖరం భూమి కబ్జా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్ గణపురం నేటి ధాత్రి గణపురం మండలం ధర్మారావుపేట గ్రామంలో ఊరచెరువు శిఖం భూమి కబ్జాకు గురైందని చెరువు భూమిని వ్యవసాయ సాగుభూమిగా చిత్రికరిస్తూకొందరు దళారులు అధికారులు నాయకులు సింగరేణి ఓ సి త్రి భూ సేకరణ ఎంజాయిమెంట్ నమోదు చేసి డబ్బులు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని తెలుసుకున్న ఆయకట్టు రైతులు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావానిలో పిర్యాదు ఇవ్వడం…

Read More
Air Force

ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూముల రీ సర్వే కంప్లీట్.

ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూముల రీ సర్వే కంప్లీట్ జైపూర్,నేటి ధాత్రి:     రామగుండంలో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని స్థల సేకరణ పై రీ సర్వే చేయాలని గత పది రోజుల క్రితం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర పౌర విమానయానా శాఖ మంత్రి కి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. వెంటనే స్పందించిన ఎయిర్ ఫోర్స్ అథారిటీ శుక్రవారం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూములను పరిశీలించారు. పెద్దపల్లి జిల్లాలో ఎయిర్…

Read More
Collector

భూ సమస్యల పరిష్కారానికి “భూ భారతి…

భూ సమస్యల పరిష్కారానికి “భూ భారతి… నూతన ఆర్ఓఆర్ చట్టం – 2025″, గొప్ప వేదిక సామాన్య ప్రజలకు అందుబాటులో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ రెవెన్యూ సదస్సు వేదికగా పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళి చారిత్రాత్మకమైన గొప్ప చట్టం భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం క్షేత్రస్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారం నారాయణపురం, బెరువాడ గ్రామాల భూ సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేస్తాం…

Read More
opportunity

భూభారతి చట్టంతోభూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.!

భూభారతి చట్టంతోభూ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.     చిట్యాల, నేటి ధాత్రి :   జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికను మంగళవారం రోజున భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం…

Read More
Government

దర్జాగా “ప్రభుత్వ భూమి కబ్జా”…?

దర్జాగా “ప్రభుత్వ భూమి కబ్జా”…? రెవెన్యూ అధికారులు “బోర్డు”లు పాతిన ఫలితం శూన్యం..? ఐ….య్యామ్ డోంట్ కేర్ అంటున్న కబ్జాదారుడు అన్ని సక్రమమే అయితే, అధికారులు ప్రభుత్వ భూమి అని బోర్డు ఎందుకు పాతిండ్లు? “ఐలయ్య”… ఇదేందయ్యా “బోర్డు” అంటున్న ప్రజలు? దేశాయిపేట శివారు, జర్నలిస్ట్ కాలనీ డబల్ బెడ్ రూమ్ ల పక్కన గల సర్వే నంబర్ 81లో గల ప్రభుత్వ భూమిని, “ఓ అయ్య” కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి.. తప్పుడు భూరికార్డులతో యథేచ్ఛగా…

Read More
Land issues

‘భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయి’.

‘భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయి’ భూభారతితో భూములకు భరోసా ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్/ నేటి ధాత్రి     మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భూ భారతి చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వతంగా…

Read More
Collector

ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం

ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా భూభారతి అమలు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: రాష్ట్రంలో ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపటమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతిని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. భూభారతి పోర్టల్ అమలులో భాగంగా గుండాల మండలం,ఆళ్లపల్లి మండలల్లో రైతు వేదికలో భూభారతి చట్టం -2025 అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Read More
Student.

సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాట సరికాదు.

సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాట సరికాదు నర్సంపేట,నేటిధాత్రి:   రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలంపాట వేయడం సరికాదని ఎబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ ఆరోపించారు. నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించగా అనంతరం నరేష్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం పాట ద్వారా అమ్మే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు….

Read More
land grabbers

భూకబ్జాదారుల నుండి ఓటేరు చెరువును కాపాడండి.

*భూకబ్జాదారుల నుండి ఓటేరు చెరువును కాపాడండి.. *ఓటేరు చెరువును పూడ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.. *భూకబ్జా దార్లకు అమ్ముడు పోయిన రెవెన్యూ అధికారులు.. *ఓటేరు చెరువు పరిరక్షణకై పోరాటం కొనసాగిస్తాం.. *సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి. తిరుపతి రూరల్(నేటి ధాత్రి) మార్చి 05: ఓటేరు చెరువును మట్టితో పూచిన భూకబ్జాదారులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో…

Read More
Nimes Corridor

ఉపాధి లేక స్థానికులు ప్రజలు ఎదురుచూస్తున్న నిమ్స్ కొరిడార్

ఉపాధి లేక స్థానికులు ప్రజలు ఎదురుచూస్తున్న నిమ్స్ కొరిడార్ ను జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ లో నిమ్స్ కొరిడార్ దాదాపు 13 వేల ఎకరాలకు భూమి అలర్ట్ చేయడం జరిగింది గత 15 సంవత్సరాల నుండి ఇదిగో నిమ్స్ అదిగో నిమ్స్ అంటూ పప్పం గడపుడే అవుతుంది స్థానిక యువత చదువు పూర్తి చేసుకొని నాకు ఉద్యోగాలు వస్తాయని గత 15 సంవత్సరాల నుండి డిగ్రీలు పీజీలు పూర్తిచేసుకుని ముసలి వాళ్లు అయ్యే పరిస్థితికి వస్తున్నారు…

Read More
error: Content is protected !!