వార్డులో దీప్తి,రాకేష్ రావు ల ప్రచారం
పరకాల,నేటిధాత్రి
14వ వార్డ్ లో ప్రతి గల్లీ,గల్లీల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల దీప్తి,రాకేష్ రావు గెలుపే లక్షంగా వార్డ్ లో సుడిగాలి పర్యటనలో భాగంగా ఇంటింటి ప్రచారంలో వార్డ్ ప్రజలు,ఆప్యాయతో ఆశీర్వదించి,మంగళహరతులు పట్టారు.ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్చార్జి ఎండీ జాకిర్ అలీ,మాజీ ఎంపీటీసీ పాడి నవతా భగవాన్ రెడ్డి,వార్డ్ అధ్యక్షులు బండి వెంకటేష్, పట్టణ అధికార ప్రతినిధి మాక్స్ ద్ అలీ,మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ బియా బాని,ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి నాగరాజు,మంజూర్ అలీ,ఖలీం,మహిళ నాయకురాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
