
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్.!
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు నేతృత్వంలో పురుమళ్ల శ్రీనివాస్పై పీసీసీ అధ్యక్షునికి-కాంగ్రెస్ ముఖ్యనేతల ఫిర్యాదు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ నేటిధాత్రి: పీసీసీ అధ్యక్షునితో గాంధీభవన్లో భేటి, శ్రీనివాస్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చ గత నెల 28 వతేదీ నాటి ఘటనపై నివేదిక తెప్పించుకొని శ్రీనివాస్పై చర్యలు తీసుకుంటామని నేతలకు పీసీసీ అధ్యక్షుని హామీ. సానుకూలంగా స్పందించిన మహేశ్కుమార్ గౌడ్. గత నెల 28వ తేదీన కరీంనగర్లో…