విజయవంతంగా ముగిసిన దివ్యాంగుల ఫిజియోథెరపీ

కామారెడ్డి జిల్లా /పిట్లం నేటిధాత్రి : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని భవిత సెంటర్లో శుక్రవారం ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ సారిక ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియో థెరపీ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు 8 మంది విద్యార్థులకు గాను పరీక్షలు నిర్వహించారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులకు ఫిజియోథెరపీ చేయడం వల్ల చాలా లాభాలున్నాయని, ఇది శారీరక శక్తి మరియు చలనం మెరుగుపరచడం ద్వారా వారి రోజువారీ కార్యకలాపాలలో చురుకుగా…

Read More

రా..ప్రజల కోసం కదలి రా!!

https://epaper.netidhatri.com/ `సుభాష్‌ రెడ్డి ప్రజాసేవ కోసం జనం ఎదురుచూపులు. `గత రెండు దశాబ్దాలుగా ప్రజలు కోరుతునే వున్నారు. `రాజకీయాలకతీతంగా అనేక సేవా కార్యక్రమాలు. `కామారెడ్డిలో వెలుగులు నింపాడు. `సొంత ఊరికి ఎంతో చేశాడు. `ఆపదలో వున్నవారెందరికో అండగా నిలిచాడు. `ఎంతో మందికి ప్రాణదాతయ్యాడు. `తెలంగాణలో అనేక ప్రాంతలలో ఆయన సాయం కనిపిస్తుంది. `అభివృద్ధిలో ఆయన చేయూత వుంటుంది. `పేదలంటే ప్రాణం..వారి కోసం ఎంతో త్యాగం. `మానవత్వం నిండిన గొప్ప రూపం. `వ్యక్తిగత సాయాలకే చేతికి ఎముక లేదు….

Read More
error: Content is protected !!