ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కలిసిన బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు
నడికూడ,నేటిధాత్రి:
హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్వి నడికూడ మండల అధ్యక్షులు దురిశెట్టి వెంకటేష్
అనంతరం కవిత పలు విషయాలపై చర్చించారు.