ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కలిసిన.!

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కలిసిన బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు

నడికూడ,నేటిధాత్రి:

హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్వి నడికూడ మండల అధ్యక్షులు దురిశెట్టి వెంకటేష్
అనంతరం కవిత పలు విషయాలపై చర్చించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version