Farmers

రైతులు పండించిన ప్రతి చివరి గింజల వరకు.!

రైతులు పండించిన ప్రతి చివరి గింజల వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది… తంగళ్ళపల్లి నేటి ధాత్రి….     తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కానీ జిల్లాలో కానీ ఆరుగాసాల కష్టపడి రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఐకెపి సెంటర్ ద్వారా కొనుగోలు చేస్తుందని దయచేసి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం మే మాసంలో…

Read More
Farmers

పండించిన ధాన్యం కొనుగోలు చేయాలి.

పండించిన ధాన్యం కొనుగోలు చేయాలి – వీర్నపల్లి మండలం వన్పల్లి రైతులు – ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా – ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో సిరిసిల్ల/కలెక్టరేట్(నేటి ధాత్రి):     రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో దయనీయంగా తయారైంది.   రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పెళ్లి గ్రామ రైతులు గురువారం కలెక్టరేట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని…

Read More
error: Content is protected !!