
సన్న బియ్యం కలను సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
సన్న బియ్యం కలను సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీ ధనవంతులే కాదు… పేదలు సన్న బియ్యం తినాలి ముదిగుంట గ్రామంలో సన్న బియ్యం పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు జైపూర్,నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్రంలో ఉగాది కానుకగా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దుగుట జ్యోతి మాట్లాడుతూ ఇప్పటివరకు ధనవంతులు తినే సన్నబియ్యం ఇకపై…