
బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా.
బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి.. బైండోవర్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు నర్సంపేట నేటిధాత్రి: అక్రమ నాటుసారా అమ్ముతూ పట్టుబడి బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటుసారా నియంత్రణలో భాగంగా నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలను నిర్వహించగా పట్టణంలోని మల్లంపల్లి రోడ్డులో ఏలేటి కృష్ణ అనే వ్యక్తి నాటుసారా అమ్ముతూ పట్టుబడినట్లు తెలిపారు. అతడు గతంలో…