
వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం.
వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్ వనపర్తి నేటిదాత్రి : రాష్ట్రంలో రైతులు పండిచి న వడ్లు కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ సాగునీళ్ళు రావడం లేదని రాకున్నా రైతులు కష్టపడి పండించుకున్న వడ్లు వెంటనే కొనుగోలు జరగక రైతులు ఐ.కే.పి,పి.ఏ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని నిరంజన్…