కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి…

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ప్రాంతంలోని పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఏరియా కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ, పరిశ్రమల్లో కార్మికులు మరణిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమస్యలపై తక్షణమే స్పందించి, కార్మికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని వినతిలో కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version