
కొనుగోలు వేగవంతం చేయాలి.
కొనుగోలు వేగవంతం చేయాలి తాసిల్దార్ శ్రీనివాసులు నిజాంపేట నేటి ధాత్రి: ఐకెపి, సోసైటీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు వేగవంతంగా కొనుగోలు జరుగుతుందని మండల తాసిల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా 15 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యగా 7 సెంటర్లు పూర్తయ్యాయని 8 సెంటర్లు పూర్తి కాలేవున్నారు. మరో మూడు రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేస్తాం అన్నారు.