SP Chellah Rajasekhar.

విద్యుత్ ప్రమాదంతో వృద్ధురాలు మృతి…

విద్యుత్ ప్రమాదంతో వృద్ధురాలు మృతి… జహీరాబాద్ నేటి ధాత్రి:   స్నానం చేసి శౌచాలయం (బాత్ రూమ్) లోంచి బయటకు వస్తుండగా విద్యుత్ ప్రమాదానికి గురై ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబీకులు, హద్దునూరు ఎస్పై చెల్లా రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్కల్ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన వడగామ సిద్ధమ్మ (56) ఆదివారం ఉదయం స్నానం, కాళ కృత్యాలు చేసేందుకు శౌచాలయంలోకి వెళ్ళింది. స్నానం అనంతరం…

Read More
Electricity Pole.

వందల చెట్లు నరికిన కరెంటు కాంట్రాక్టర్.

వందల చెట్లు నరికిన కరెంటు కాంట్రాక్టర్ ప్రకృతి పెంచమంటుంది కరెంటు స్తంభం తుంచుమంటుంది చోద్యం చూస్తున్న అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరుకుతున్న కాంట్రాక్టర్ జమ్మికుంట :నేటిధాత్రి   జమ్మికుంట మండల పరిధిలోగల కోరపల్లి గ్రామంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం జరిగింది ఇట్టి సబ్స్టేషన్ ప్రారంభించడానికి సన్నద్ధమై ఉంది ఈ సబ్ స్టేషన్ కు కరెంటు సప్లై కోసం జమ్మికుంట నుండి ప్రత్యేకంగా పోల్స్ ద్వారా కరెంటు తీసుకురావడం జరిగింది తీసుకువచ్చే క్రమంలో దాదాపు…

Read More
war footing

యుద్ద ప్రాతిపదికన విద్యుత్ అమర్చిన సింగరేణి.

యుద్ద ప్రాతిపదికన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అమర్చిన సింగరేణి… రామకృష్ణాపూర్, నేటిధాత్రి:   మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రాజీవ్ చౌక్ ఏరియాలో సింగరేణి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గురువారం మధ్యాహ్నం పేలడంతో విద్యానగర్, భగత్ సింగ్ నగర్ ఏరియాలలో గల సింగరేణి క్వార్టర్స్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తక్షణమే స్పందించిన సింగరేణి యాజమాన్యం నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేసి కార్మికుల సౌకర్యార్థం నూతన ట్రాన్స్ఫార్మర్ ను వెంటనే అమర్చడంతో కార్మికులు…

Read More
Electrical accident.

కల్బేమల్ లో విద్యుత్ ప్రమాదం…

కల్బేమల్ లో విద్యుత్ ప్రమాదం… • కుటుంబ సభ్యులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం జహీరాబాద్. నేటి ధాత్రి: న్యాల్కల్ మండలంలోని కల్బేమల్ గ్రామంలోని దళిత వాడలో శనివారం రాత్రి విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు రోజులుగా ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షాలతో.. కాలనీలోని మాజీ ఎంపీటీసీ సభ్యుడు మాణిక్, శిరోమణిలకు చెందిన ఇండ్ల సమీపం వద్ద శనివారం రాత్రి 10 గంటల…

Read More

బగుళ్ల దేవస్థానం విద్యుత్ దీపాల పనులు ప్రారంభించిన విద్యుత్ అధికారులు

ముత్తారం :- నేటి ధాత్రి ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు బగుళ్ళ దేవస్థానం విద్యుత్ దీపాల పనులను విద్యుత్ అధికారులు ప్రారంభించారు ఈ కార్యక్రమం లో మండల విద్యుత్ అధికారి హనుమాన్ దాస్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి కుమార్ తాజా మాజీ సర్పంచులు మేడగుని సతీష్ గోవిందుల సదానందం యువత అధ్యక్షులు కలవైన దేవరాజ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Read More
error: Content is protected !!