ఏకపక్షంగా టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది : పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు
నల్లబెల్లి మండలంలో జరుగుతున్న మండల పరిషత్ ,జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా అన్ని స్థానాలతో పాటు జడ్పీటిసి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది అని నర్సంపేట శాసన సభ్యులు .శుక్రవారం నర్సంపేట డివిజన్లోని ఖానాపురం, నల్లబెల్లి మండలాల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ రెండవ విడత ఎన్నికలు జరిగాయి. నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్రెడ్డి సతీమణి నల్లబెల్లి టీఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి పెద్ది స్వప్నతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పెద్ది…