
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన చదువు.!
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన చదువు తల్లిదండ్రులారా ఆలోచించండి ట్రైనింగ్ పొందిన టీచర్స్ చదువులో అనుభవం ఉన్న టీచర్స్ పిల్లలకు అనుగుణంగా చదువు చెప్పే టీచర్స్ పిల్లలలోని ప్రతిభను గుర్తించే టీచర్స్ గణపురం నేటి ధాత్రి గణపురం మండల బస్వ రాజు పల్లి పాఠశాల లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు . ప్రభుత్వ పాఠశాల లో బోదించే ఉపాధ్యాయులు మంచి ప్రతిబావంతులు ఉన్నారు ప్రజలు వారి పిల్లలని తమ దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని అనవసరంగా…