Devotees flock to Ketaki..

కేతకీకి పోటెత్తిన భక్తులు..!

కేతకీకి పోటెత్తిన భక్తులు.. భక్తుల అగ్నిగుండ ప్రవేశం జహీరాబాద్. నేటి ధాత్రి: అష్ట తీర్థాల నిలయం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరా సంగం మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలు శుక్రవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. అమావాస్య కలిసి రావడంతో భక్తుల మరింత పెరిగే అవకాశం ఉంది. రాత్రికి కల్యాణోత్సవానికి…

Read More
lord shiva

కోట గుళ్ళకు పోటెత్తిన భక్తజనం..

కోట గుళ్ళకు పోటెత్తిన భక్తజనం తెల్లవారుజామున ప్రారంభమైన అభిషేకాలు, పూజలు గణపేశ్వరునికి నందీశ్వరునికి రుద్రాభిషేకం కొనసాగిన భక్తుల రద్దీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఓఎస్ డి కిషన్ , డి.ఎస్.పి సంపత్ రావు సీఐ నరేష్ కుమార్ గణపురం ఎస్ఐ అశోక్ గణపురం:నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెల్లవారుజామున గణపతి పూజ,…

Read More

స్వర్ణోత్సవ మంగళ ఆహ్వానము

నేటి ధాత్రి కథలాపూర్ కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో భగవాన్ శ్రీ సత్య నంద మహర్షి ఆశ్రమ వేడుకలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం ఈ కార్యక్రమం మూడు రోజులు ఫిబ్రవరి 7 8 9 రోజులలో నిర్వహించబడును ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం స్వామీజీల ప్రవచనాలు ఆలగే నిత్య అన్నదానం తీర్థ ప్రసాద వితరణ ప్రతిరోజు సాయంత్రం భగవత్ సంకీర్తన అలాగే రామాయణ ఇతిహాసాల మీద ప్రవచన కార్యక్రమం ఉండును కావున కథలాపూర్ మండల ప్రజలు ఇట్టి…

Read More
error: Content is protected !!