
దావోస్ ‘‘విజయంతో’’ పెరిగిన రేవంత్ ప్రతిష్ట
`రాష్ట్ర కాంగ్రెస్లో తిరుగులేని నాయకుడిగా నిరూపణ `హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి `రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం `ఒకే ఒక్కడుగా రాష్ట్రంలో కాంగ్రెస్ను నడుపుతున్న రేవంత్ `రేవంత్ లేకపోతే పార్టీకి మనుగడే కష్టం `తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిష్టను పెంచిన రేవంత్ అధిష్టానానికి అప్తుడు హైదరాబాద్,నేటిధాత్రి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూడురోజుల దావోస్ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ చేరుకోగానే కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ముఖ్యంగా దావోస్ పర్యటనలో ఆయన రికార్డు స్థాయిలో రూ.1,78,950కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొని…