
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి • మొబైల్ ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు • లోన్ అప్ లను నమ్మొద్దు • ఇంచార్జ్ ఎస్ఐ సృజన నిజాంపేట నేటి ధాత్రి: ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొలది సైబర్ నేరగాళ్ళు నూతన పద్దతిలో ప్రజలను మోసం చేస్తున్నారని నిజాంపేట ఇంచార్జ్ ఎస్ఐ సృజన అన్నారు. ఈ మేరకు నిజాంపేట లో మాట్లాడుతూ.. ఎవరైనా కొత్త వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నాం.. మీ ఫోన్ కీ…