
ప్రజావాణి అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి.
సిరిసిల్ల జిల్లా లో ప్రజావాణి అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల టౌన్ ð నేటిధాత్రి ) ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు…