మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పైసా వసూల్.  

మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పైసా వసూల్.  

• కంప్యూటర్ ఆపరేటరే బాస్

• సైకం పదందే ఫైల్ కదలదు

• ప్రతి పనికో రేటు లేదంటే పని లేటు

• కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు దాన్ని లంచంతో కొనొద్దు..’అంటూ రాగూర్ సినిమాలోని ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ సినిమా చూసినంత వరకే అవినీతిపై పోరాడాలనే భావన ప్రజల్లో ఉంటుంది. ఆ తర్వాత షరా మామూలే. లంచం తీసుకోవడం ఎంత నేరమో… లంచం ఇవ్వడం అంతకన్నా పెద్ద నేరం. అభివృద్ధికి, మంచి పరిపాలనకు ప్రధాన శత్రువు ఎవరో కాదు.. అవినీతి. అలాంటి అవినీతిని నిరోధిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. ఎంత చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మారడం లేదు.

డబ్బులు ఇస్తే కానీ కార్యాలయాల్లో పనులు జరగడం లేదు. ప్రతీ పనికి ఒక రేటు రెడ్డి డబ్బు ముట్టేవరకు బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు.

మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వసూళ్ల దందా..

జహీరాబాద్ నియోజకవర్గం మండల కేంద్రమైన మొగుడంపల్లి తహసీల్దార్ కార్యలయంలో ముడుపులు లేనిదే ఎటువంటి మండల కేంద్రమైన మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సవీస్ రెడ్డి మధ్యవర్తిత్వం (మీడియడటర్ ‘గా నడిపిస్తున్నారు. రేషన్ కార్డు లో పేరు తొలగించలన్న, ఓటరు ఐడి నమోదు చేయాలన్న, భూముల రిజిస్ట్రేషన్లు చేయాలన్న ముందుగా కంప్యూటర్ ఆపరేటర్ ను సంప్రదించాల్సి తాహసిల్దార్ కార్యాలయంలో పని కావాలంటే ముందుగా కంప్యూటర్ ఆపరేటర్ ను సంప్రదించి ఏ పనికి ఎంత లంచం ఇ్యూలో మాట్లాడిన తర్వాత ఆపరేటర్ తాహల్దారును .సంప్రదించి రేటు ఓకే అయితే వసులు ప్రారంభిస్తారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. 2024 మొగుడంపల్లి శివారులో ఉన్నా ఆరు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయనుంటే భూమి కోర్టు కేసులో ఉందని రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి ఆఫీస్ సమయం అయిపోగానే రూ.20 వేలు బందం తీసుకొని వని పూర్తి చేసినట్లు బాధితుడు నెప్తున్నాడు. ఈమధ్య రేషన్ కార్డు లోని పేరు. తొలగించడానికి రూ.2 వెలు తీసుకున్నట్లు మరో బాధితుడు ఆరోపిస్తున్నారు. రూ.3 వేలు తీసుకున్నట్లు తన దగ్గర ఆధారం ఉందని నరదు బాధితుడు తెలిపాడు. కార్యాలయంలో ఎ రికార్డ్ అవసరం ఉన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ రెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేదు తహసిల్దార్ వెవితనే. చేస్తున్నానని చెబుతున్నట్లు సంబంధిత బాధితులు ఆరోపించాడు. దాలాకాలంగా తహసిల్దార్ కార్యాలయంలో ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ లక్షల రూపాయలు లంచాలు తీసుకున్నట్లు మొగుడంపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి బంచాల బారి నుంచి తమసు రక్షించాలని మొగుడం పల్లి మండల వాడితులు కోరుతున్నారు.

తహసీల్దార్ కార్యాలయంలో ఆపరేటరే బాస్..

పనులు జరగడం లేదని కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొగుడంపల్లీ తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్లు ఇవ్వనిదే అక్కడ ఏ పసులు జరగవని ఆవేదన వ్యక్షం చేస్తున్నారు. దీంతో కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. అటెండర్ నుంచి మొదలు పెడితే అధికారులు వరకు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలల పరిధిలో ధనిసి౦ గ్రామంలో ఉన్న ఆహార భద్రతా కార్డులో నుండి పేరును తొలగించటానికి వెయ్యి నుండి అయిదు వేల వరకు దందుకున్నట్లు ప్రజల ఆరోపిస్తున్నారు. మరో అధికారి కిందిస్థాయి అధికారైనప్పటికీ అంతే కానే వడిపిస్తున్నట్టు ప్రతి పనికి రేటు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు.

మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పైసా వసూల్

• కంప్యూటర్ ఆపరేటరే బాస్

• సైకం పదందే ఫైల్ కదలదు

• ప్రతి పనికో రేటు లేదంటే పని లేటు

• కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు

జహీరాబాద్. నేటి ధాత్రి:

ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు దాన్ని లంచంతో కొనొద్దు..’అంటూ రాగూర్ సినిమాలోని ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ సినిమా చూసినంత వరకే అవినీతిపై పోరాడాలనే భావన ప్రజల్లో ఉంటుంది. ఆ తర్వాత షరా మామూలే. లంచం తీసుకోవడం ఎంత నేరమో… లంచం ఇవ్వడం అంతకన్నా పెద్ద నేరం. అభివృద్ధికి, మంచి పరిపాలనకు ప్రధాన శత్రువు ఎవరో కాదు.. అవినీతి. అలాంటి అవినీతిని నిరోధిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. ఎంత చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మారడం లేదు.

డబ్బులు ఇస్తే కానీ కార్యాలయాల్లో పనులు జరగడం లేదు. ప్రతీ పనికి ఒక రేటు రెడ్డి డబ్బు ముట్టేవరకు బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు.

మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వసూళ్ల దందా..

జహీరాబాద్ నియోజకవర్గం మండల కేంద్రమైన మొగుడంపల్లి తహసీల్దార్ కార్యలయంలో ముడుపులు లేనిదే ఎటువంటి మండల కేంద్రమైన మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సవీస్ రెడ్డి మధ్యవర్తిత్వం (మీడియడటర్ ‘గా నడిపిస్తున్నారు. రేషన్ కార్డు లో పేరు తొలగించలన్న, ఓటరు ఐడి నమోదు చేయాలన్న, భూముల రిజిస్ట్రేషన్లు చేయాలన్న ముందుగా కంప్యూటర్ ఆపరేటర్ ను సంప్రదించాల్సి తాహసిల్దార్ కార్యాలయంలో పని కావాలంటే ముందుగా కంప్యూటర్ ఆపరేటర్ ను సంప్రదించి ఏ పనికి ఎంత లంచం ఇ్యూలో మాట్లాడిన తర్వాత ఆపరేటర్ తాహల్దారును .సంప్రదించి రేటు ఓకే అయితే వసులు ప్రారంభిస్తారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. 2024 మొగుడంపల్లి శివారులో ఉన్నా ఆరు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయనుంటే భూమి కోర్టు కేసులో ఉందని రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి ఆఫీస్ సమయం అయిపోగానే రూ.20 వేలు బందం తీసుకొని వని పూర్తి చేసినట్లు బాధితుడు నెప్తున్నాడు. ఈమధ్య రేషన్ కార్డు లోని పేరు. తొలగించడానికి రూ.2 వెలు తీసుకున్నట్లు మరో బాధితుడు ఆరోపిస్తున్నారు. రూ.3 వేలు తీసుకున్నట్లు తన దగ్గర ఆధారం ఉందని నరదు బాధితుడు తెలిపాడు. కార్యాలయంలో ఎ రికార్డ్ అవసరం ఉన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ రెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేదు తహసిల్దార్ వెవితనే. చేస్తున్నానని చెబుతున్నట్లు సంబంధిత బాధితులు ఆరోపించాడు. దాలాకాలంగా తహసిల్దార్ కార్యాలయంలో ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ లక్షల రూపాయలు లంచాలు తీసుకున్నట్లు మొగుడంపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి బంచాల బారి నుంచి తమసు రక్షించాలని మొగుడం పల్లి మండల వాడితులు కోరుతున్నారు.

తహసీల్దార్ కార్యాలయంలో ఆపరేటరే బాస్..

పనులు జరగడం లేదని కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొగుడంపల్లీ తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్లు ఇవ్వనిదే అక్కడ ఏ పసులు జరగవని ఆవేదన వ్యక్షం చేస్తున్నారు. దీంతో కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. అటెండర్ నుంచి మొదలు పెడితే అధికారులు వరకు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలల పరిధిలో ధనిసి౦ గ్రామంలో ఉన్న ఆహార భద్రతా కార్డులో నుండి పేరును తొలగించటానికి వెయ్యి నుండి అయిదు వేల వరకు దందుకున్నట్లు ప్రజల ఆరోపిస్తున్నారు. మరో అధికారి కిందిస్థాయి అధికారైనప్పటికీ అంతే కానే వడిపిస్తున్నట్టు ప్రతి పనికి రేటు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు.

• కంప్యూటర్ ఆపరేటరే బాస్

• సైకం పదందే ఫైల్ కదలదు

• ప్రతి పనికో రేటు లేదంటే పని లేటు

• కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు

జహీరాబాద్. నేటి ధాత్రి:

ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు దాన్ని లంచంతో కొనొద్దు..’అంటూ రాగూర్ సినిమాలోని ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ సినిమా చూసినంత వరకే అవినీతిపై పోరాడాలనే భావన ప్రజల్లో ఉంటుంది. ఆ తర్వాత షరా మామూలే. లంచం తీసుకోవడం ఎంత నేరమో… లంచం ఇవ్వడం అంతకన్నా పెద్ద నేరం. అభివృద్ధికి, మంచి పరిపాలనకు ప్రధాన శత్రువు ఎవరో కాదు.. అవినీతి. అలాంటి అవినీతిని నిరోధిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. ఎంత చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు మారడం లేదు.

డబ్బులు ఇస్తే కానీ కార్యాలయాల్లో పనులు జరగడం లేదు. ప్రతీ పనికి ఒక రేటు రెడ్డి డబ్బు ముట్టేవరకు బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు.

మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వసూళ్ల దందా..

జహీరాబాద్ నియోజకవర్గం మండల కేంద్రమైన మొగుడంపల్లి తహసీల్దార్ కార్యలయంలో ముడుపులు లేనిదే ఎటువంటి మండల కేంద్రమైన మొగుడంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సవీస్ రెడ్డి మధ్యవర్తిత్వం (మీడియడటర్ ‘గా నడిపిస్తున్నారు. రేషన్ కార్డు లో పేరు తొలగించలన్న, ఓటరు ఐడి నమోదు చేయాలన్న, భూముల రిజిస్ట్రేషన్లు చేయాలన్న ముందుగా కంప్యూటర్ ఆపరేటర్ ను సంప్రదించాల్సి తాహసిల్దార్ కార్యాలయంలో పని కావాలంటే ముందుగా కంప్యూటర్ ఆపరేటర్ ను సంప్రదించి ఏ పనికి ఎంత లంచం ఇ్యూలో మాట్లాడిన తర్వాత ఆపరేటర్ తాహల్దారును .సంప్రదించి రేటు ఓకే అయితే వసులు ప్రారంభిస్తారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. 2024 మొగుడంపల్లి శివారులో ఉన్నా ఆరు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయనుంటే భూమి కోర్టు కేసులో ఉందని రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి ఆఫీస్ సమయం అయిపోగానే రూ.20 వేలు బందం తీసుకొని వని పూర్తి చేసినట్లు బాధితుడు నెప్తున్నాడు. ఈమధ్య రేషన్ కార్డు లోని పేరు. తొలగించడానికి రూ.2 వెలు తీసుకున్నట్లు మరో బాధితుడు ఆరోపిస్తున్నారు. రూ.3 వేలు తీసుకున్నట్లు తన దగ్గర ఆధారం ఉందని నరదు బాధితుడు తెలిపాడు. కార్యాలయంలో ఎ రికార్డ్ అవసరం ఉన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ రెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేదు తహసిల్దార్ వెవితనే. చేస్తున్నానని చెబుతున్నట్లు సంబంధిత బాధితులు ఆరోపించాడు. దాలాకాలంగా తహసిల్దార్ కార్యాలయంలో ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ లక్షల రూపాయలు లంచాలు తీసుకున్నట్లు మొగుడంపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి బంచాల బారి నుంచి తమసు రక్షించాలని మొగుడం పల్లి మండల వాడితులు కోరుతున్నారు.

తహసీల్దార్ కార్యాలయంలో ఆపరేటరే బాస్..

పనులు జరగడం లేదని కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొగుడంపల్లీ తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్లు ఇవ్వనిదే అక్కడ ఏ పసులు జరగవని ఆవేదన వ్యక్షం చేస్తున్నారు. దీంతో కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. అటెండర్ నుంచి మొదలు పెడితే అధికారులు వరకు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలల పరిధిలో ధనిసి౦ గ్రామంలో ఉన్న ఆహార భద్రతా కార్డులో నుండి పేరును తొలగించటానికి వెయ్యి నుండి అయిదు వేల వరకు దందుకున్నట్లు ప్రజల ఆరోపిస్తున్నారు. మరో అధికారి కిందిస్థాయి అధికారైనప్పటికీ అంతే కానే వడిపిస్తున్నట్టు ప్రతి పనికి రేటు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు.

మానేరుపై అక్రమ వసూళ్ళ నిలిపివేత..

స్పందించిన అధికారులు

పెద్దపల్లి “నేటిధాత్రి”
మానేరుపై అక్రమ వసూళ్ళ నిలిపివేత.. టోల్‌గేట్ తొల‌గింపు.

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి వ‌ద్ద మానేరు నదిలో అక్రమంగా నిర్వహిస్తున్న టోల్‌గేట్‌ను ఎట్టకేలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగించారు.
“నేటిధాత్రి”పత్రికలో ఫిబ్రవరి 11 వ తారీకున వచ్చిన అధికారుల అండదండలతో కోట్లకు పడగలెత్తుతున్న దళారీలు అనే కథనంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించారు.

మానేరు నది వ‌ద్ద‌కు చేరుకున్న మంథని సీఐ రాజు, ఆర్‌ఐ శ్రీధర్‌ల ఆధ్వర్యంలో అధికారుల బృందం అక్కడికి చేరుకొని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేట్‌నును తొలగించారు. ఎలాంటి వసూళ్ల‌కు పాల్పడవద్దని అక్కడ టోల్‌గేట్ నిర్వాహకులను హెచ్చరించారు. దీంతో నిన్న మొన్నటి వరకు అనధికారికంగా వసూలు చేసిన టోల్ టాక్సీ బెడద ఆయా గ్రామాల ప్రజలకు తప్పింది. ఆ మట్టి రోడ్డుపై ప్రయాణం చేసే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలను వెలికి తీసిన “నేటిధాత్రి” కి వారు కృతజ్ఞతలు చెబుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version