Koninti Manik Rao

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన.

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు జహీరాబాద్. నేటి ధాత్రి:     సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు కోహీర్ మండల, వివిధ గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు ₹4,22,000 విలువ గల చెక్కులను మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు ,గ్రామాల మాజి సర్పంచ్ లు ,ఎంపీటీసీ లు ,ముఖ్య నాయకులతో కలిసి అందజేయడం జరిగింది.వెంకటాపూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమార్ ₹.36,000/- చింతల్ ఘట్ గ్రామానికి చెందిన…

Read More
Congress

రూ.54 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత.

రూ.54 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత నర్సంపేట,నేటిధాత్రి:   దుగ్గొండి మండలంలోని రేకంపెల్లి బాధిత కుటుంబానికి రూ.54 వేల 500 విలువగల ముఖ్యమంత్రి సహాయ నిది పథకం చెక్కును అందజేసినట్లు కాంగ్రెస్ పార్టీ దుగ్గొండి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాలతో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు,దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రల బాబు సారధ్యంలో…

Read More

సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత

నిజాంపేట, నేటి ధాత్రి మండల కేంద్రానికి చెందిన బీమ్ రావు పల్లి శ్రావణ్ కు 60వేల రూపాయలు ,చిన్నపైడి శోభారాణి కి 15వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులలో శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వము అందజేయడం బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో పంజా మహేందర్, ఎండి…

Read More
error: Content is protected !!