సుప్రీం కోర్టు సిజిఐ గావాయ్ పైన దాడికి నిరసన
జహీరాబాద్ నేటి ధాత్రి:
గత వారం రోజుల క్రితం ఈ దేశ ఉన్నత సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ సుప్రీం కోర్టు జే ల్ యు డి ఈ సిజిఐ గావాయ్ పైన జరిగిన దాడికి నిరసనగా కోహిర్ మండలం ఎన్ ఆర్ పి ఎస్ మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కోహిర్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపి ఇలాంటి చర్యకు పాల్పడిన న్యాయవాదిని శిక్షించాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
కాపాడుకుందాం భారత రాజ్యాంగం
గౌరవిద్దాం ఈ దేశ ఉన్నతమైన న్యాయస్థానాన్ని
చట్టం ఎవరికి చుట్టం కాదు! అందరూ సమానులే!
