Fertilizer shops.

విత్తన ఎరువుల షాపులను తనిఖీ.

విత్తన ఎరువుల షాపులను తనిఖీ జిల్లా వ్యవసాయ అధికారి నునావత్ వీరు నాయక్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:   భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో నునావత్ వీరు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ.. ఎన్. రమేశ్, ADA, భూపాలపల్లి మొగుళ్ళపల్లి మండల పరిధిలోని మొగుళ్ళపల్లి గ్రామానికి చెందిన విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల విక్రయదారుల షాప్లను తానిఖీ చేయడం జరిగింది. తానిఖీలో భాగంగా పత్తి విత్తనాల లభ్యత & నిల్వలు, ఎరువుల లభ్యత…

Read More
Congress

సీఎంఆర్ చెక్కు అందజేత.

సీఎంఆర్ చెక్కు అందజేత.. రామాయంపేట మే 17 నేటి ధాత్రి (మెదక్): రామయంపేట: కాట్రియాల గ్రామానికి చెందిన గొల్ల అంజయ్య కు వచ్చిన సిఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అంజయ్యకు అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది నిరుపేదలకు ఒక వరం అని, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని వారు అన్నాను.పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు అందిస్తు నిరుపేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి రేవంత్…

Read More
Inter

ఇంటర్ పరీక్ష కేంద్రాలు తనిఖీ.!

ఇంటర్ పరీక్ష కేంద్రాలు తనిఖీ సిరిసిల్ల(నేటి ధాత్రి): ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో గురువారం సిరిసిల్ల పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలోని అన్ని గదులను సందర్శించి, పరీక్షలు జరుగుతున్న సరళిని పరిశీలించారు. ఎంత మంది హాజరు.. గైర్హాజరు అయ్యారు…

Read More
social

లక్ష రూపాయల చెక్కు అందించిన.!

లక్ష రూపాయల చెక్కు అందించిన సామాజిక కార్యకర్త ఇమ్రాన్ మోహియోద్దీన్ జహీరాబాద్. నేటి ధాత్రి: మజ్లిస్ మాజీ స్పీకర్ మరియు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు దివంగత శ్రీ సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ జ్ఞాపకార్థం, ప్రముఖ సామాజిక కార్యకర్త ఇమ్రాన్ మొహియుద్దీన్, సామాజిక కార్యకర్త మొహమ్మద్ సమీర్ అబ్దుల్ లతీఫ్ కలిసి కోహిర్ మండల్ మద్రి గ్రామానికి చెందిన 6 రోజుల కుమార్తెకు చికిత్స పొందుతూ మరణించిన మృతురాలి భర్త మంగళై నవీన్ కుమార్ కు లక్ష రూపాయల…

Read More

ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

మరిపెడ పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ ఆఫీస్ ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపిఎస్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలి అక్రమ ఇసుక రవాణాకు నో ఛాన్స్ ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్ మరిపెడ నేటిధాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని పోలీస్ స్టేషన్ ను ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపిఎస్ మరిపెడ సర్కిల్…

Read More
error: Content is protected !!