
ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ సభ.!
ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ సభను జయప్రదం చేయాలి ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న కేసముద్రం/ నేటి ధాత్రి కేసముద్రం మండలం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎం సి పి ఐ యు-ఏఐసీటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12న సోమవారం వరంగల్ జిల్లా మచ్చాపూర్ లో నిర్వహించే ఎంసీపీఐయు పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభను జయప్రదం చేయాలని…