
స్మశాన వాటిక భూమి ఏంత.!
స్మశాన వాటిక భూమి ఏంత? పన్నెండు గుంటలా? ఇరవై ఐదు గుంటలా? ముప్పై గుంటల పైగానా? అయోమయంలో గోపాలరావుపేట గ్రామ ప్రజలు? కరీంనగర్ నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని స్మశాన వాటిక కోసం కోనుగోలు చేసిన భూమి ఇతరుల సాగులోకి వెళ్ళింది. వివరాల్లోకి వెళితే తాజా మాజీ గ్రామ సర్పంచ్ లెటర్ హెడ్ పై సర్పంచ్ భర్త అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు స్మశాన వాటిక కోసం గ్రామ ప్రజల చందాలతో 09 సెప్టెంబ…