Blood tests

వై ఆర్ జీ కేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో హెచ్ఐవి రక్త పరీక్షలు.

వై ఆర్ జీ కేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో హెచ్ఐవి రక్త పరీక్షలు. కారేపల్లి నేటి ధాత్రి: కారేపల్లి మండలం లోని కొమ్ముగూడెం ముత్యాలంపాడు గ్రామాల లో తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వై ఆర్ జీ కేర్ లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంప్లో వై ఆర్ జి కేర్ డిఆర్పి శివయ్య క్లస్టర్ లింక్ వర్కర్ ఆదేర్ల శంకర్ రావు డాక్టర్ ప్రబంధ మాట్లాడుతూ…

Read More
Harvest

ప్రమాదం ఉందన్నా పట్టించుకోవడం లేదు.!

ప్రమాదం ఉందన్నా పట్టించుకోవడం లేదు …. కమ్మరి,హనుమంతు, ఝరాసంగం “నేటిధాత్రి”     విద్యుత్ వైర్ల వల్ల చేతికి వచ్చిన పంటను తీసుకోవడం లేదు. వైర్ల కిందదున్నలాంటిఎప్పుడూప్రమా దం జరుగుతుందో తెలియని పరిస్థితి. అధికారు లకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదు. స్తంభం వేయడానికి డబ్బులు ఖర్చవు తాయని చెప్పుతున్నారు.

Read More
IKP

ప్రమాదమని తెలిసినా పట్టింపేది?

ప్రమాదమని తెలిసినా పట్టింపేది? – అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం జహీరాబాద్. నేటి ధాత్రి:     ఝరాసంగం: మండల కేంద్రమైన ఝరాసంగంలోని తహసీల్దార్, శ్రీ శక్తి (ఐకెపి) కార్యాలయాల మధ్య పెరుగుతున్న చెట్టు గత వారం రోజులు క్రితం విచిన ఈదురు గాలుల కు కూలింది. ఈ చెట్టు శ్రీ శక్తి (ఐకెపి) కార్యాలయం మీద కూలడంతో ఎప్పుడూ ప్రమాదం జరు గుతుందో తేలియాని దుస్థితి ఉంది. ప్రతి రోజు ఐకెపి కార్యాలయంలోకి వివిధ గ్రామాల నుంచి…

Read More
Senior leaders

పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పట్టించుకోని.!

పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పట్టించుకోని సీనియర్ నాయకులు నాయకులు. జహీరాబాద్. నేటి ధాత్రి: న్యాల్కల్, మీడియా తో సీనియర్ నాయకుడు హత్నూర్ యునూస్ గత 10 సంవత్సరాలు పార్టీ కోసం అధికారం లేనపుడు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు లేదు నూతన వారికి విలువ ఇస్తూ పాత వారికి విస్మరిస్తూ ఏదైనా మీటింగ్ ఉన్న ,ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్న,వచ్చే నిధుల పట్ల గ్రామాల అభివృద్ది కొరకు చర్చినట్లు సొంతం నిర్ణయాలు తీసుకుంటున్నారు మండలంలో జరిగే…

Read More
public welfare

ప్రజా సంక్షేమం పట్టని రేవంత్ సర్కార్.

*ప్రజా సంక్షేమం పట్టని రేవంత్ సర్కార్ * 6గ్యారంటీలను అమలు చేయాలని తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నిలదీయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక ఎం సిపిఐ( యు )డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి నర్సంపేట,నేటిధాత్రి: ప్రజా సంక్షేమం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపులేదని ఎం సిపిఐ(యు)డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు.తెలంగాణలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్…

Read More
error: Content is protected !!