Government

ఈసారీ దాటవెతలే…..

ఈసారీ దాటవెతలే….. ◆ నిర్మాణానికి నోచుకోని ప్యాలవరం బ్రిడ్జి ◆ రూ.3కోట్లతో ఆరు నెలల క్రితం శంకుస్థాపన ◆ వర్షకాలంలోపు పూర్తి చేస్తామని హామీ ◆ ఇప్పటికీ ప్రారంభంకాని పనులు ◆ వాగోస్తే రాకపోకలు తీవ్ర ఇబ్బందులు జహీరాబాద్ నేటి ధాత్రి:         ఝరాసంగం మండల పరిలోని ప్యాలారం వాగు ఏటా వానకాలంలో పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు రాకపోకలు తీవ్ర మబ్బందులు పడుతున్నాడు. ఆరు నెలల క్రితం ఈ వాగు పై నూతనంగా బ్రిడ్జి…

Read More
RTC bus

బస్ షెల్టర్ నిర్మించిన ఆర్టీసీ అధికారులు.

బస్ షెల్టర్ నిర్మించిన ఆర్టీసీ అధికారులు.. “నేటిధాత్రి” కథనానికి స్పందించిన ఆర్టీసీ ఎండీ పోచంమైదాన్ బస్ షెల్టర్ పై, కొన్ని రోజులుగా వార్తలు ప్రచురించిన “నేటిధాత్రి”. “నేటిధాత్రి” కథనానికి స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ కు అభినందనలు ఎక్స్ అకౌంటు (ట్విట్టర్) ద్వారా ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ దృష్టికి తీసుకెళ్లిన “నేటిథాత్రి” పత్రిక ఎట్టకేలకు పోచంమైదాన్ బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి షెల్టర్ నీడన ప్రయాణికులు.. “నేటిధాత్రి” పత్రికకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు బస్ షెల్టర్ నిర్మాణాన్ని…

Read More
Bridge

తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి కట్టలే…

తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి కట్టలే… – పీవీ బ్రిడ్జికి రిపేరు చేయించలేని దుస్థితి ఎమ్యెల్యేది – 16నెలలైనా ఓడేడ్‌ వంతెనకు తట్టెడు మట్టి తీయలే – అవసరం లేని చోట రూ.300కోట్లతో బ్రిడ్జి మంజూరు – ఐదేండ్లలో మంథని అభివృద్ది ప్రణాళిక చెప్పని మంత్రి – ప్రజల అవసరాలను గుర్తించని మంథని ఎమ్మెల్యే – అడవిసోమన్‌పల్లి బ్రిడ్జి రిపేర్లు పూర్తి చేయాలి – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ మంథని :- నేటి…

Read More
Municipal officials.

మురికి కాలువ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలి..

మురికి కాలువ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలి.. సంతకాలు సేకరించి మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేత.. రామాయంపేట మార్చి 22 నేటి ధాత్రి (మెదక్)   రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి బైపాస్ రోడ్డులో డబుల్ బెడ్ రూమ్ వద్దకు వెళ్లడానికి బీటి రోడ్డు మంజూరు అయింది. ఈ పనులు రెండు మూడు రోజుల్లో ప్రారంభిస్తారని తెలుసుకున్న కాలనీ ప్రజలు సంతకాలు సేకరించి మున్సిపల్ అధికారులకు అందజేశారు. ఈ ప్రాంతం చెరువు దగ్గర ఉండటం వల్ల…

Read More
error: Content is protected !!