Karunakar Reddy

వధూవరులను ఆశీర్వదించిన కరుణాకర్ రెడ్డి.

వధూవరులను ఆశీర్వదించిన కరుణాకర్ రెడ్డి గణపురం నేటి ధాత్రి: గణపురం మండల కేంద్రానికి చెందిన పోతర్ల రమాదేవి రవీందర్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ వెడ్స్ భవాని రిసెప్షన్ వేడుకలకు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు నారగాని దేవేందర్ గౌడ్ కట్ల శంకర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు గాజర్ల చింటూ గౌడ్, మార్క సాయి గౌడ్, ఎండి వాజిత్, హఫీజ్…

Read More
error: Content is protected !!