Sirimalle Chettu.

స‌రిపోయారు ఇద్ద‌రు.. సురేఖా, సుప్రీత‌ డ‌బుల్ డోస్‌.

స‌రిపోయారు ఇద్ద‌రు.. సురేఖా, సుప్రీత‌ డ‌బుల్ డోస్‌   ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్ సురేఖా వాణి, అమె ముద్దుల త‌న‌య సుప్రీత మ‌రోమారు సోష‌ల్‌ మీడియా దుమ్ము దులిపేస్తున్నారు.       ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్ సురేఖా వాణి (Surekha Vani), అమె ముద్దుల త‌న‌య సుప్రీత (Supritha) మ‌రోమారు సోష‌ల్‌ మీడియా దుమ్ము దులిపేస్తున్నారు. రీసెంట్‌గా.. ఇద్ద‌రు క‌లిసి వెకేష‌న్ వెళ్లిన వారు అక్క‌డ స‌ర‌దాగా గ‌డుపుతూ, ప్ర‌కృతిని ఆస్వాదిస్తున్నారు.   ఈ క్ర‌మంలో…

Read More
SI

రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టే ఎస్సై శ్రీనివాస్ రెడ్డి.

రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టే ఎస్సై శ్రీనివాస్ రెడ్డి నిజాంపేట , నేటి ధాత్రి కేసులలో కోటు చుట్టూ తిరిగే వారికి ఈనెల 8 తారీకున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టేనని రాజీ మార్గమే రాజా మార్గమన్నారు.

Read More
error: Content is protected !!