
దళిత బాలికల పాఠశాలలకు పునాది భాగ్యారెడ్డి వర్మ.
దళిత బాలికల పాఠశాలలకు పునాది భాగ్యారెడ్డి వర్మ. నర్సంపేట మున్సిపల్ కమిషనర్ భాస్కర్. ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు. నర్సంపేట,నేటిధాత్రి: హైదరాబాదు సంస్థానంలో దళిత బాలికల పాఠశాలలను స్థాపించిన భాగ్యరెడ్డి వర్మ వాటి అభ్యున్నతికి పునాది అయ్యాడని నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ కె.భాస్కర్ అన్నారు. దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందిన సంఘ సంస్కర్త ఆది ఆంధ్ర సభ స్థాపకుడు భాగ్యరెడ్డి వర్మ జయంతిని పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఆధ్వర్యంలో…