సింగరేణి 24-25-సంవత్సరపు…

సింగరేణి 24-25-సంవత్సరపు
లాభాల వాటా వెంటనే ఇవ్వాలని.

ఏఐ ఎఫ్ టియు నాయకుడు చంద్రగిరి. శంకర్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

సింగరేణి కార్మికులు.24.25 సంవత్సరం లాభాల వాటా 40 శాతం ఇవ్వాలని ఏఐఎఫ్టీయూ నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ డిమాండ్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా చెమటను రక్తంగా మార్చి. సింగరేణి సంస్థను కాపాడుకుంటున్నా ఈ దేశానికి వెలుగులు ఇవ్వాలని. 8 గంటలు.
పనిచేస్తూ అధిక ఉత్పత్తి సాధించిన. సింగరేణి యజమాన్యం ఇప్పటివరకు. సాధించిన ఉత్పత్తి వేయాని ప్రకటించకపోవడం. విడ్డూరంగా ఉంది
యజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ. ఇప్పటికైనా. సాధించిన
ఉత్పత్తిని ప్రకటిస్తూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. వచ్చినా ఉత్పత్తి ఆదాయం నుండి. 40%
ఎదురుచూస్తున్న సింగరేణి కార్మికులకు ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నాం
ఉత్పత్తిలో భాగస్వామ్యమైన
కాంట్రాక్ట్ కార్మికులకు
గత సంవత్సరము. ప్రభుత్వము
లాభాల వాటగా. 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది
24-25-సంవత్సరం. కూడా.
10.000 రూపాయలు. ఇవ్వాలని ఏఐ ఎఫ్ టియు నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ డిమాండ్ చేశారు

గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించిన..

గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించిన
కామ్రేడ్ చంద్రగిరి శంకర్.

భూపాలపల్లి నేటిధాత్రి

హైదరాబాదులో రవీంద్రభారతిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ మూడో వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఏఐ ఎఫ్ టియు కార్మిక నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా విప్లవ నాయకుడు గద్దర్ ఆశయాలను నేటి యువత కొనసాగించాలని కామ్రేడ్ చంద్రగిరి శంకర్ అన్నారు. గద్దర్ తన | ఆటపాటలతో సమాజాన్ని చైతన్యపరిచి చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన నిలిచి తరతరాలకు ఉద్యమ స్ఫూర్తిని అందించిన పోరాట యోధుడు ప్రజాయుద్ధనౌక గద్దర్ అని అన్నారు ఆయన చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version