
సోషల్ మీడియా, ఏఐ పై అప్రమత్తంగా ఉండాలి.
సోషల్ మీడియా, ఏఐ పై అప్రమత్తంగా ఉండాలి… త్వరలో హైదరాబాదులో జాతీయ సదస్సు…. అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ… – తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి.. – రామాయంపేట ఏప్రిల్ 22 నేటిధాత్రి (మెదక్) మీడియా భవిష్యత్ కు ప్రశ్నార్థకంగా సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ పట్ల అప్రమత్తంగా ఉండాలని, దీనిపై త్వరలో హైదరాబాదులో జాతీయస్థాయి వర్క్ షాప్ ను నిర్వహిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే…